26 C
Hyderabad
Wednesday, March 26, 2025
spot_img

బ్రేకింగ్: బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

ఉమ్మడి ఏపీ చివరి సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy) బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ నాయకులు, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టానున్నారు. త్వరలోనే కిరణ్ కు బీజేపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించనుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వివిధ పదవులు చేపట్టిన ఆయన.. అనూహ్య పరిస్థితుల్లో 2010లో ఉమ్మడి ఏపీకి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 2010 నవంబర్‌ 25 నుంచి 2014 మార్చి1 వరకు సీఎంగా ఆయన పనిచేశారు.

Read Also: ప్రభుత్వమే కథ అల్లి పోలీసులతో చెప్పిస్తుంది: ఎమ్మెల్యే రఘునందన్ రావు

Follow us on:  YoutubeInstagram Google News

Latest Articles

‘బ్యూటీ’ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

‘బ్యూటీ’ చిత్రంతో నీలఖి త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ఈ సినిమాను గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్ ఫేమ్ వర్ధన్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా నటించారు. నీలఖి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్