బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలు స్తోంది. రేపు విడుదల చేయనున్నట్లు పార్టీకి చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రధానమంత్రి మోదీ, బీజేపీ జాతీయాధ్య క్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు షా, రాజ్నాథ్ సింగ్ తదితరులు ఈ సంకల్ప పత్రాన్ని ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నా యి. అభివృద్ధి, దేశ శ్రేయస్సు, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా మేనిఫెస్టో తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
రేపు బీజేపీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్
0
469
Latest Articles
రాయదుర్గంలో అర్ధరాత్రి రేసింగ్.. కానిస్టుబుల్ కు గాయాలు
హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో అర్ధరాత్రి యువకుల రేసింగ్ కలకలం రేపింది. కార్లకు భారీ సౌండ్ సైలెన్సర్లు పెట్టి రాత్రి వేళల్లో రాష్ డ్రైవింగ్ చేస్తోంది యువత. వీకెండ్స్ లో పోలీసుల కళ్ళు గప్పి...
- Advertisement -
- Advertisement -


