29.6 C
Hyderabad
Sunday, June 15, 2025
spot_img

ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట – మంత్రి ధర్మాన

    ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో క్రీడాకారులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన… రాజధానిపై టీడీపీ స్టాండ్‌ ఏదో చెప్పగలరా అని ప్రశ్నించారు. మరో మూడు నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్ప టిన తర్వాత మొట్టమొదటిగా విశాఖ రాజధానిపైనే దృష్టి సారిస్తామని తెలిపారు. కోడి రామ్మూర్తి స్టేడి యాన్ని కూల్చేసింది టీడీపీ కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎన్నికల యావ తప్ప ప్రజా సంక్షేమం పట్టదని చెప్పారు. హైదరాబాద్‌లో నివాసముంటున్న చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు ఏపీలో పరిస్థితుల గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి ధర్మాన.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్