స్వతంత్ర, వెబ్ డెస్క్: వరంగల్ కేఎంసీ వైద్య విద్యార్తిని మెడికో ప్రీతీ ఘటన మరువక ముందే మరో విద్యార్థిని మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ఆదివారం ఖమ్మంలో మెడికో విద్యార్థిని మానస (22) ఆత్మహత్యకు పాల్పడింది. మమతా మెడికల్ కళాశాలలో బిడిఎస్ మూడో సంవత్సరం చదువుతున్న మానస… హాస్టల్ గదిలో పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని సూసైడ్ చేసుకుంది. పరిస్థితి విషమించడంతో తీవ్ర గాయాలతో మానస మృతి చెందింది. మానస స్వస్తలం వరంగల్ జిల్లా. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బిగ్ బ్రేకింగ్: మరో మెడికో విద్యార్థిని ఆత్మహత్య
0
298
Previous article
Next article
Latest Articles
సుకుమార్.. మార్పు కోరుకుంటున్నారా..?
క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. పుష్ప 2 రిలీజై సంవత్సరంన్నర అయినా ఇంత వరుకు కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీని స్టార్ట్ చేయడానికి సుకుమార్...
- Advertisement -
- Advertisement -


