MLC Kavitha |పిడికిలి బిగించి.. విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha |ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత నేడు సీబీఐ ఎదుట హాజరైంది. పిడికిలి బిగిస్తూ.. పట్టుదలతో సిబిఐ కార్యాలయంలో కవిత అడుగుపెట్టింది. విచారణలో భాగంగా ఢిల్లీ చేరుకున్న కవితను జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని ఐదుగురు అధికారుల టీమ్‌ ప్రశ్నిస్తోంది.

అంతకముందు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణకు హాజరైన కవిత(MLC Kavitha) ఢిల్లీలోని కేసీఆర్‌ నివాసం నుంచి సరిగ్గా 11 గంటలకు బయలుదేరి అక్కడి నుంచి సరిగ్గా 1 కిలో మీటరు దూరంలోని ఈడీ ఆఫీసుకు 11. 08 గంటలకు చేరుకున్నారు. ED ఆఫీసులోకి ఒంటరిగా వెళ్లిన కవిత అక్కడ కూడా పిడికిలి బిగించి అభివాదం చేశారు. పిడికిలిలో పట్టుదల కనిపించినా ఆమె ముఖంలో ఒకింత దిగులు కనిపించింది. అభిమానులు, అయితే కారులో కూర్చున్నంత సేవు కూడా ఆమె పిడికిలి బిగించి కనిపించడం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందాన్ని నింపుతోంది.

Read Also:  హిందూ ఆలయాల దాడులపై ప్రధాని మోడీ ఆందోళన

Follow us on:   Youtube   Instagram

Latest Articles

అశాంతిగా విజయశాంతి

ఆమె సినీ రంగంలో లేడీ సూపర్ స్టార్. ఆ తర్వాత రాజకీయ రంగంలోను రాణించారు. ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. ఫైర్ బ్రాండ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్