29.7 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

హిందూ ఆలయాల దాడులపై ప్రధాని మోడీ ఆందోళన

Hindu temples in Australia |ఆస్ట్రేలియాలోని హిందూ ఆలయాలపై దాడులు జరుగుతుండడంపై భారత ప్రధాని మోడీ స్పందించారు. ఈ ఘటనలు తమను ఎంత బాధపెడుతున్నాయో వివరించారు. హైదరాబాద్‌ హౌస్‌లో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రెండోరోజున భారత్‌ పర్యటనలో ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌ ముందు- రెండుదేశాల సంబంధాలపై చర్చ జరిగిందని మోడీ తెలిపారు. ఆస్ట్రేలియాలోని హిందూ ఆలయాలపై దాడులు తమ కలవరుస్తున్నాయని, ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ అంశంపై ఆల్బనీస్‌ స్పందిస్తూ ఆస్ట్రేలియాలోని భారతీయ భద్రత తమకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నట్లు మోదీ వివరించారు.

Hindu temples in Australia |ఈ సమావేశంలో సమగ్ర ఆర్థిక ఒప్పందాన్ని పూర్తిచేసుకోవడానికి రెండు దేశాలు అంగీకరించాయని ఆసీస్‌ ప్రధాని ఆల్బనీస్‌ చెప్పాడని మోడీ స్పష్టం చేశారు . అలాగే రెండుదేశాల మధ్య ఆడియో విజువల్‌ సహకార ఒప్పందంపై చర్చ జరిగిందని.. స్కిల్డ్‌ జాబ్స్‌, సాంస్కృతిక, సృజనాత్మక సహకారం పరస్పరం అందించడమే ఈ ఒప్పంద ఉద్దేశ్యామని అన్నారు.

Read Also: V6 ఛానల్ ను రద్దు చేస్తారట… దమ్ముంటే రద్దు చేయ్ బిడ్డా… నీ సంగతి చూస్తా..!!

Follow us on:   Youtube   Instagram

Latest Articles

అక్కినేని అభిమానులకు.. ఇక పండగే..

అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. షూటింగ్లో బిజీగా ఉన్నారు. క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. అఖిల్ సినిమా లెనిన్ పై క్లారిటీ వచ్చింది కానీ.. నాగార్జున,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్