27.2 C
Hyderabad
Monday, January 13, 2025
spot_img

కవితను విచారించిన నలుగురు సభ్యులతో కూడిన ఈడీ బృందం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతుంది. ఇప్పటివరకు కవిత(MLC Kavitha) వ్యక్తిగత సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు ఈడీ అధికారులు. పరిపరి విధాలా పలు ప్రశ్నలను కవితపై వేసినట్లు తెలుస్తోంది. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో మహిళా అధికారి సమక్షంలో విచారణను వీడియో షూట్ చేస్తున్నారు ఈడీ అధికారులు. అయితే నలుగురు సభ్యులతో కూడిన ఈడీ బృందం చేత ఈ విచారణ జరుగుతుంది.కాగా, విచారణ అనంతరం ప్రెస్ మీట్ లో కవిత ఎం మాట్లాడబోతున్నారన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది.

Read Also: అమెరికా నుంచి భారత్‌కు ముంచుకొస్తున్న పెను ప్రమాదం 

Follow us on:   Youtube   Instagram

Latest Articles

జమ్ముకశ్మీర్‌లో జడ్‌-మోడ్‌ సొరంగం.. సైన్యానికి కీలకం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్ముకశ్మీర్‌ గాందర్‌బల్‌ జిల్లాలో నిర్మించిన జడ్‌-మోడ్‌ సొరంగాన్ని ప్రారంభించారు. అనంతరం టన్నెల్‌ లోపలికి వెళ్లి పరిశీలించారు. శ్రీనగర్‌-లేహ్‌ జాతీయ రహదారిపై సోన్‌మార్గ్‌ ప్రాంతంలో రూ.2,700 కోట్లతో జడ్‌-మోడ్‌ టన్నెల్‌ను నిర్మించారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్