హైదరాబాద్లోని సెక్రటేరియట్ వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. సిద్ధిపేట జిల్లా కొండపోచమ్మపల్లికి చెందిన దంపతులు కృష్ణయ్య, సాయమ్మలు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. తమ భూమి విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దంపతులను సైఫాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు.
సెక్రటేరియట్ వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం
0
11
Previous article
Latest Articles
breaking: కువైట్ ఎయిర్ పోర్టుపై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి
మిడిల్ ఈస్ట్లో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా దాడులకు దిగింది ఇరాన్. గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా కువైట్ ఎయిర్పోర్టుపై దాడి చేసింది. ఈ...
- Advertisement -
- Advertisement -


