జగన్‌ను అభాసుపాలు చేస్తున్నారంటూ అంబటి ఆగ్రహం

శ్రీవారి ప్రసాదంపై సీఎం చంద్రబాబు భయంకరమైన ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మాజీ సీఎం జగన్‌ను అభాసుపాలు చేయాలనే ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ వరదలకు సైతం జగనే కారణమంటూ దుష్ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. జగన్‌పై ఎందుకింత కక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. కావాలనే వివాదాలు సృష్టించి అందరూ చర్చించుకునేలా చేస్తున్నారంటూ అంబటి ఫైర్ అయ్యారు. శ్రీవారి లడ్డూకు వినియోగించే నెయ్యిపై రిపోర్టు వచ్చి రెండు నెలలు అవుతోందన్నారు. కానీ ఇప్పుడే ఎందుకు బయటపెట్టారని అంబటి నిలదీశారు.

Latest Articles

గ్రేటర్ ఎన్నికల్లో సింగిల్‌గానే బీజేపీ బరిలోకి దిగుతోందా?

హైదరాబాద్ రాజకీయాల్లో మళ్లీ గ్రేటర్ డ్రామా షురూ అయింది. ఎన్నికల నగారా ఇంకా మోగకముందే భాగ్యనగర వీధుల్లో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకుంది. రాజకీయ పార్టీలన్నీ కులాల మ్యాపులు, క్యాలిక్యులేటర్లు బయటకు తీసి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్