హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం కన్నుల పండుగగా జరుతోంది. ఈ మహా నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించేందుకు నగర ప్రజలే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలిరానుండటంతో.. తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు 600ల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అలాగే మెట్రో సేవలు కూడా అర్థరాత్రి 2 గంటల వరకూ అందుబాటులో ఉంటాయని మెట్రో అధికారులు తెలిపారు. ఇక దక్షిణ మధ్య రైల్వే అధికారుల నిర్ణయం ప్రకారం రాత్రిళ్లు కూడా ఎంఎంటీఎస్ రైళ్లు నడవనున్నాయి. ఇవాళ, రేపు ఈ సేవలు కొనసాగనున్నాయి.
హైదరాబాద్లో కన్నుల పండుగగా గణేష్ నిమజ్జనం
0
169
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


