హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం కన్నుల పండుగగా జరుతోంది. ఈ మహా నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించేందుకు నగర ప్రజలే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలిరానుండటంతో.. తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు 600ల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అలాగే మెట్రో సేవలు కూడా అర్థరాత్రి 2 గంటల వరకూ అందుబాటులో ఉంటాయని మెట్రో అధికారులు తెలిపారు. ఇక దక్షిణ మధ్య రైల్వే అధికారుల నిర్ణయం ప్రకారం రాత్రిళ్లు కూడా ఎంఎంటీఎస్ రైళ్లు నడవనున్నాయి. ఇవాళ, రేపు ఈ సేవలు కొనసాగనున్నాయి.
హైదరాబాద్లో కన్నుల పండుగగా గణేష్ నిమజ్జనం
0
150
Next article
Latest Articles
సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ
సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -
- Advertisement -


