సినీనటి కాదంబరి జత్వాని పట్ల నీచంగా వ్యవహరించిన పోలీసు అధికారులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయటాన్ని టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ స్వాగతించారు. చట్టం ప్రకారం వారిని సస్పెండ్ చేయడమే కాదు అరెస్టు కూడా చేయాలని డిమాండ్ చేశారు. ముగ్గురు ఐపీఎస్ల తీరుతో పోలీస్ వ్యవస్థ సిగ్గుతో తలదించుకుంటున్నదని అన్నారు. మహిళలు, దళితుల మీద అనైతిక చర్యలకు పాల్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలని డొక్కా డిమాండ్ చేశారు. ఎవరి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు ఇలా వ్యవహరించారో వారు మీడియా ముందు చెప్పాలన్నారు. ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అరెస్టు చేయాలని డొక్కా అన్నారు.
చట్టం ప్రకారం వారిని సస్పెండ్ చేయడమే కాదు, అరెస్ట్ చేయాలి – డొక్కా
0
226
Previous article
Next article
Latest Articles
నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ
మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -
- Advertisement -


