26.4 C
Hyderabad
Tuesday, July 15, 2025
spot_img

చట్టం ప్రకారం వారిని సస్పెండ్ చేయడమే కాదు, అరెస్ట్‌ చేయాలి – డొక్కా

సినీనటి కాదంబరి జత్వాని పట్ల నీచంగా వ్యవహరించిన పోలీసు అధికారులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయటాన్ని టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్‌ స్వాగతించారు. చట్టం ప్రకారం వారిని సస్పెండ్ చేయడమే కాదు అరెస్టు కూడా చేయాలని డిమాండ్‌ చేశారు. ముగ్గురు ఐపీఎస్‌ల తీరుతో పోలీస్‌ వ్యవస్థ సిగ్గుతో తలదించుకుంటున్నదని అన్నారు. మహిళలు, దళితుల మీద అనైతిక చర్యలకు పాల్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలని డొక్కా డిమాండ్‌ చేశారు. ఎవరి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు ఇలా వ్యవహరించారో వారు మీడియా ముందు చెప్పాలన్నారు. ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అరెస్టు చేయాలని డొక్కా అన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్