హైదరాబాద్లో బీజేపీ మహిళా మోర్చా ఆందోళన చేపట్టింది. కోఠి మెడికల్ అండ్ హెల్త్ కార్యాలయం ముట్టడికి బిజెపి మహిళా మోర్చా యత్నించింది. ఆశా వర్కర్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ మహిళా మోర్చా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు చెల్లించకుండా, వారి నిరసనలు పట్టించు కోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తోందంటూ మండిపడ్డారు. ఆశా వర్కర్లకు సకాలం లో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టంచేశారు. ఆందోళనకు దిగిన మహిళా మోర్చా నేతలను పోలీసులు అడ్డుకోవడంతో గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు.
ఆశావర్కర్లకు మద్దతుగా బీజేపీ మహిళా మోర్చా ఆందోళన
0
162
Previous article
Latest Articles
లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్
ఐపీఎల్ 2026 సీజన్లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్ జెయిట్స్ జట్టు కెప్టెన్ నుంచి రిషబ్ పంత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా...
- Advertisement -
- Advertisement -


