మేడ్చల్ జిల్లా డబిల్ పూర్ లోని హనుమాన్ గుట్టపై ఉన్న శ్రీ సీతారాముల దేవాలయంలో విగ్రహాలను కొందరు దుండగలు ధ్వంసం చేశారు. ఘటన స్థలాన్ని మేడ్చల్ అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి, ఏసిపి బి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట మందోబస్తు ఏర్పాటు చేశారు. విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగలను వీలైనంత త్వరగా పట్టుకొని తీరుతామని అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి తెలిపారు. ఇప్పటికే పోలీసులు పలు బృందాలుగా విడిపోయి ఈ చర్యకు పాల్పడిన వ్యక్తులను గాలిస్తున్నట్టుగా చెప్పారు.
డబిల్ పూర్ లోని శ్రీ సీతారాముల దేవాలయంలో విగ్రహాలు ధ్వంసం
0
301
Previous article
Next article
Latest Articles
టీడీపీలో దిద్దుబాటు చర్యలు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...
- Advertisement -
- Advertisement -


