ఏపీ సీఎం చంద్రబాబు త్వరలో కుప్పంలో పర్యటించనున్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపించిన కుప్పం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆయన అక్కడకు వెళ్లనున్నారు. ఈనెల 23, 24న చంద్రబాబు కుప్పంలో పర్యటించే అవకాశం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఆయన కుప్పం వెళ్లనున్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై జిల్లాస్థాయి అధికారులతో ఆయన సమావేశమవుతారు. కుప్పంలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించే అవకాశం ఉంది. అనంతరం టీడీపీ శ్రేణులతో సమావేశమవుతారు చంద్రబాబు.
త్వరలో సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన
0
241
Previous article
Next article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


