తెలంగాణలో గొర్రెల పంపిణీ అవకతవకలపై ఈడీ దూకుడు పెంచింది. పశువర్ధక శాఖ కార్యాలయంలో ఈడీ సోదాలు చేస్తోంది. ఇప్పటికే ఏసీబీ నమోదు చేసిన కేసుపై ఈడీ ఆరా తీస్తోంది. గొర్రెల పంపిణీ అవకతవకలపై వివరాలు ఇవ్వాలని ఈడీ లేఖ రాసింది.తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలో అక్రమాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం క్రింద దీనిపై విచారణ చేపట్టనున్నామని రాష్ట్ర పశుసంవర్దక శాఖకు ఈడీ జోనల్ ఆఫీసు నుంచి నోటీసులు ఇచ్చింది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఈడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.
గొర్రెల పంపిణీ అవకతవకలపై ఈడీ దూకుడు
0
265
Previous article
Next article
Latest Articles
పార్లమెంట్లో వాయిదాల పర్వం.. దర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్
నీట్ ప్రశ్నపత్రం లీకేజి అంశం పార్లమెంట్ ఉభయసభలను కుదిపేశాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మూడో రోజు కూడా వాయిదాల పర్వం కొనసాగింది. నీట్ అంశంపై చర్చించాలని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా...
- Advertisement -
- Advertisement -


