ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు చాలా దుర్మార్గమైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. స్థిరాస్తితో మనిషికి ఉండే అనుబంధం.. భూమికి చెట్టుకు ఉన్నంత అని అన్నారు. ఆస్తుల దోపిడేగానీ.. తరాల మధ్య ప్రేమలు పట్టించుకోడు జగన్ అంటూ నిప్పులు చెరిగారు. ప్రేమలు పట్టించుకోడు కాబట్టే చెల్లెళ్లను దూరంగా పెట్టాడని విమర్శిం చారు.
స్థిరాస్తితో మనిషికి ఉండే అనుబంధం.. భూమికి చెట్టుకు ఉన్నంత: చంద్రబాబు
0
207
Previous article
Next article
Latest Articles
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని అరెస్టు చేసిన కొచ్చి పోలీసులు
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని కొచ్చి పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. 24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ప్రధాన నిందితుడు హైదరాబాద్కు చెందిన వ్యాపారి అల్లంరాజు...
- Advertisement -
- Advertisement -


