జనసేన అధినేత పవన్కల్యాణ్ ఇవాళ రెండో రోజు పిఠాపురంలో పర్యటించనున్న ఆయన డే మొత్తం బిజీకానున్నారు. ముందుగా దత్తాత్రేయ స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత బంగారుపాప దర్గాను దర్శన అనంతరం.. గొల్లప్రోలు మండలంలోని సత్య ఫంక్షన్ హాల్లో కూటమి నేతలతో భేటీ అవుతారు. అలాగే అన్ని వర్గాల ముఖ్య నేతలను సమావేశంకానున్నారు పవన్కల్యాణ్. జగన్ ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్న సేనాని.. పార్టీ నేతలకు ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజు అందిస్తారు
పిఠాపురంలో రెండవ రోజు జనసేనాని పర్యటన
0
172
Previous article
Next article
Latest Articles
కేంద్రానికి, సీబీఎస్ఈ బోర్డుకు కేటీఆర్ సూటి ప్రశ్నలు
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మూల్యాంకనంలో అవకతవకలపై అటు కేంద్రాన్ని ఇటు సీబీఎస్ఈ బోర్డుని నిలదీశారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు ఆయన మద్దతు...
- Advertisement -
- Advertisement -


