జనసేన అధినేత పవన్కల్యాణ్ ఇవాళ రెండో రోజు పిఠాపురంలో పర్యటించనున్న ఆయన డే మొత్తం బిజీకానున్నారు. ముందుగా దత్తాత్రేయ స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత బంగారుపాప దర్గాను దర్శన అనంతరం.. గొల్లప్రోలు మండలంలోని సత్య ఫంక్షన్ హాల్లో కూటమి నేతలతో భేటీ అవుతారు. అలాగే అన్ని వర్గాల ముఖ్య నేతలను సమావేశంకానున్నారు పవన్కల్యాణ్. జగన్ ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్న సేనాని.. పార్టీ నేతలకు ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజు అందిస్తారు
పిఠాపురంలో రెండవ రోజు జనసేనాని పర్యటన
0
179
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


