27.7 C
Hyderabad
Sunday, June 29, 2025
spot_img

శ్రీలక్ష్మీ మహాయజ్ఞంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: విజయవాడలో నేటి నుంచి శ్రీలక్ష్మీ మహా యజ్ఞం క్రతువుని నిర్వహిస్తున్నారు ఆలయ వేదపండితులు. ఏపీ ప్రభుత్వం, దేవాదాయ శాఖ తరుపున నిర్వహించే ఈ యజ్ఞం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం జగన్ యజ్ఞ స్థలికి చేరుకున్నారు. ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం నేటి నుంచి 17 వరకు జరుగనుంది. ముఖ్యమంత్రి రాక సందర్బంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొననున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్