స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: విజయవాడలో నేటి నుంచి శ్రీలక్ష్మీ మహా యజ్ఞం క్రతువుని నిర్వహిస్తున్నారు ఆలయ వేదపండితులు. ఏపీ ప్రభుత్వం, దేవాదాయ శాఖ తరుపున నిర్వహించే ఈ యజ్ఞం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం జగన్ యజ్ఞ స్థలికి చేరుకున్నారు. ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం నేటి నుంచి 17 వరకు జరుగనుంది. ముఖ్యమంత్రి రాక సందర్బంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొననున్నారు.
శ్రీలక్ష్మీ మహాయజ్ఞంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్
0
406
Previous article
Next article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


