స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. కుప్పం నియోజకవర్గం మల్లనూర్ గ్రామ పంచాయతీలోని జీడూరులో నివసిస్తున్న మహిళ ఉష (35) ఏనుగుల దాడి చేశాయి. ఈ దాడిలో ఉష మృతి చెందింది. విషయం తెలుసుకున్న తమిళనాడు అటవీశాఖ అధికారులు.. తమిళనాడు నుండి కుప్పం అటవీ ప్రాంతానికి ఏనుగులను మళ్లించారు. ఏనుగుల గుంపు గ్రామంలో అల్లకల్లోలం సృష్టించడంతో మల్లనూర్ పరిసర గ్రామ ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
చిత్తూరులో బీభత్సం.. ఏనుగుల దాడిలో మహిళ మృతి
0
341
Previous article
Latest Articles
breaking: కార్మికులపై పడ్డ ద్రవ ఉక్కు…8 మంది కార్మికులు మృతి
విశాఖ స్టీల్ప్లాంట్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్టీల్ప్లాంట్ మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో ప్రమాదం సంభవించింది. సీసీడీ విభాగంలో...
- Advertisement -
- Advertisement -


