తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కేంద్రమంత్రి కిషన్రెడ్డికి సీఎం రేవంత్ డెడ్లైన్ విధించారు. ఈ నెల 15 తర్వాత సంగతి చెబుతామంటూ రేవంత్ హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని.. రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇవ్వాల్సిందేనని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డికి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు కిషన్రెడ్డి. రేవంత్ బెదిరింపులకు భయపడేవారు లేరన్నారు. దేనికైనా సిద్ధమంటూ సవాల్ విసిరారు. తనను అడ్డుకునే వారు తెలంగాణలో పుట్టలేదని చెప్పారు. నెల రోజుల్లో రాష్ట్రానికి రూ.28 వేల కోట్లు ఇచ్చామని స్పష్టం చేశారు కిషన్ రెడ్డది
రేవంత్ కిషన్ రెడ్డి మధ్య డైలాగ్ వార్
0
12
Previous article
Next article
Latest Articles
టీఎంసీ రాజ్యసభ ఎంపీ సుఖేందురే రాజీనామా
మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. టీఎంసీ రాజ్యసభ ఎంపీ సుఖేందురే రాజీనామా తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతికి అందజేశారు. పార్టీకి కూడా రాజీనామా చేసినట్టు...
- Advertisement -
- Advertisement -


