Murder | రోజురోజకి దారుణాలు ఎక్కవవుతున్నాయి. తాజగా మరో దారుణం చోటుచేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా మొగిల్రావులచెరువులో భర్త దేవరాజ్ను గొడ్డలితో నరికి చంపింది భార్య అలివేలు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని అలివేలును అదుపులోకి తీసుకున్నారు. దీంతో మొగిల్రావులచెరువులో భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దారుణం.. భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య
0
310
Latest Articles
విజయవాడ వన్టౌన్ పీఎస్లో కొడాలి నానిపై ఫిర్యాదు
విజయవాడ వన్టౌన్ పోలీస్స్టేషన్లో కొడాలి నానిపై ఫిర్యాదు చేశారు ఉమ్మడి వెంటకేశ్వరరావు అనే వ్యక్తి. ఉపా చట్టాన్ని ఉప్మా చట్టం అంటూ హేళన చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్పై అనుచిత...
- Advertisement -
- Advertisement -


