Murder | రోజురోజకి దారుణాలు ఎక్కవవుతున్నాయి. తాజగా మరో దారుణం చోటుచేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా మొగిల్రావులచెరువులో భర్త దేవరాజ్ను గొడ్డలితో నరికి చంపింది భార్య అలివేలు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని అలివేలును అదుపులోకి తీసుకున్నారు. దీంతో మొగిల్రావులచెరువులో భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దారుణం.. భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య
0
327
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


