Murder | రోజురోజకి దారుణాలు ఎక్కవవుతున్నాయి. తాజగా మరో దారుణం చోటుచేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా మొగిల్రావులచెరువులో భర్త దేవరాజ్ను గొడ్డలితో నరికి చంపింది భార్య అలివేలు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని అలివేలును అదుపులోకి తీసుకున్నారు. దీంతో మొగిల్రావులచెరువులో భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దారుణం.. భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య
0
311
Latest Articles
క్రిష్ ప్రయోగం ఫలించేనా..?
మంచి కథలు చెప్పాలని తపించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈమధ్య వరుసగా ప్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంత వరుకు క్రిష్ మూవీ ఎవరితో...
- Advertisement -
- Advertisement -


