Murder | రోజురోజకి దారుణాలు ఎక్కవవుతున్నాయి. తాజగా మరో దారుణం చోటుచేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా మొగిల్రావులచెరువులో భర్త దేవరాజ్ను గొడ్డలితో నరికి చంపింది భార్య అలివేలు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని అలివేలును అదుపులోకి తీసుకున్నారు. దీంతో మొగిల్రావులచెరువులో భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దారుణం.. భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య
0
309
Latest Articles
అశాంతిగా విజయశాంతి
ఆమె సినీ రంగంలో లేడీ సూపర్ స్టార్. ఆ తర్వాత రాజకీయ రంగంలోను రాణించారు. ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. ఫైర్ బ్రాండ్...
- Advertisement -
- Advertisement -


