హైదరాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నాయి. నిన్న లంచం తీసుకుంటూ జ్యోతి.. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఆమె ఇంట్లో జరిపిన సోదాల్లో 65 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. జగజ్యోతి ఇంట్లో రెండున్నర కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకు న్నారు. బిల్లులు మంజూరుకు గుత్తేదారుల నుంచి 84 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇంట్లో సోదాల అనంతరం జ్యోతిని అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు.
హైదరాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతి ఇంట్లో ఏసీబీ సోదాలు
0
700
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


