ఆఫ్ఘనిస్తాన్ ను భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.3 గా నమోదయింది. ముఖ్యంగా ఫైజాబాద్ నగరం రెండు సార్లు వరుసగా భూమి కంపించడంతో గడగడలాడింది. జనం బయటకు పరుగులు తీశారు. 120 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు ఆరంభమయ్యాయి. వారం రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ లో భూమి కంపించడం ఇది మూడో సారి. భారతదేశం లోని జమ్మూ కశ్మీర్ లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఫైజాబాద్ లో అర్థరాత్రి 12.28 నిముషాలకు, 12. 55 నిముషాలకు వరుసగా భూమి కంపించింది. రెండుసార్లు భూకంప తీవ్రత 4.4 గా ఉంది. జనం భయపడినా, ఆస్తి నష్టమైనట్లు తెలియలేదు.
ఆఫ్ఘనిస్తాన్ ను కుదిపేసిన భూకంపం
0
474
Previous article
Next article
Latest Articles
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని అరెస్టు చేసిన కొచ్చి పోలీసులు
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని కొచ్చి పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. 24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ప్రధాన నిందితుడు హైదరాబాద్కు చెందిన వ్యాపారి అల్లంరాజు...
- Advertisement -
- Advertisement -


