ఆఫ్ఘనిస్తాన్ ను భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.3 గా నమోదయింది. ముఖ్యంగా ఫైజాబాద్ నగరం రెండు సార్లు వరుసగా భూమి కంపించడంతో గడగడలాడింది. జనం బయటకు పరుగులు తీశారు. 120 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు ఆరంభమయ్యాయి. వారం రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ లో భూమి కంపించడం ఇది మూడో సారి. భారతదేశం లోని జమ్మూ కశ్మీర్ లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఫైజాబాద్ లో అర్థరాత్రి 12.28 నిముషాలకు, 12. 55 నిముషాలకు వరుసగా భూమి కంపించింది. రెండుసార్లు భూకంప తీవ్రత 4.4 గా ఉంది. జనం భయపడినా, ఆస్తి నష్టమైనట్లు తెలియలేదు.
ఆఫ్ఘనిస్తాన్ ను కుదిపేసిన భూకంపం
0
487
Previous article
Next article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


