మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను ఓయూ విద్యార్థి నాయకులు దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను 420 అని సంబోధించడంపై రాష్ట్ర ఎస్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ భీమ్ రావు నాయక్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేటీఆర్ ధోరణి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో భౌతిక దాడులకు వెనుకాడబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అంటే తెలంగాణ రాష్ట్ర నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు కేటీఆర్ వెంటనే క్షేమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం
0
474
Previous article
Next article
Latest Articles
నటనకు దక్కిన గౌరవం.. అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
కన్నడ సినీ దిగ్గజం, ప్రముఖ నటుడు అనంత్ నాగ్కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అనంత్ నాగ్ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక...
- Advertisement -
- Advertisement -


