24.2 C
Hyderabad
Monday, September 25, 2023

YS Sharmila | తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్..

YS Sharmila | తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని YSRTP అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై(Governor Tamilisai)తో భేటీ అయిన ఆమె ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని.. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దాడులు చేస్తున్నారని విమర్శించారు. తొమ్మిది సంవత్సరాల్లో KCR తెలంగాణకు ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం లేదని.. అందుకే రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌కు విజ్ఙప్తి చేశామని వెల్లడించారు.. త్వరలో రాష్ట్రపతిని కూడా కలిసి తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరతామని షర్మిల(YS Sharmila) వ్యాఖ్యానించారు.

Read Also: వామ్మో.. కుక్కల బెడదపై ఇన్ని వేల ఫిర్యాదులా?

 

Latest Articles

న్యూజిలాండ్‌లో ‘కన్నప్ప’ ప్రయాణం ప్రారంభం

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ భక్త కన్నప్ప అడ్వెంచరస్ జర్నీ నేడు న్యూజిలాండ్‌లో ప్రారంభం అయింది. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
288FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్