విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన బాధితులను బుదవారం మాజీసీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. బుధవారం ఉదయం తాడేపల్లి నుంచి ఆయన బయలుదేరనున్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ వ్యక్తిగతంగా కలవనున్నారు. స్టీల్ ప్లాంట్ పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికులను కలిసి, వారికి అందుతున్న వైద్య సహాయంపై ఆరా తీయనున్నారు. పారిశ్రామిక భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యం వహించిన అధికారులపై, యాజమాన్యంపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేయనున్నారు. మృతుల కుటుంబాలకు, తీవ్రంగా గాయపడిన కార్మికులకు ప్రభుత్వం తరఫున భారీగా ఎక్స్గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేసే అవకాశం ఉంది.
రేపు విశాఖకు వైఎస్ జగన్… ప్రమాద బాధితులకు పరామర్శ
0
12
Previous article
Next article
Latest Articles
జోజిలా టన్నెల్ ప్రారంభం.. కశ్మీర్-లడక్ మధ్య దశాబ్దాల కల సాకారం
కశ్మీర్-లడక్ మధ్య దశాబ్దాల కల సాకారమైంది. జోజిలా టన్నెల్ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో నిర్మితమైన అతి పొడవైన సింగిల్- ట్యూబ్ బై డైరెక్షనల్ సొరంగ మార్గం...
- Advertisement -
- Advertisement -


