ఇవాళ్టి నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు ఉత్సవ్ కార్యక్రమం జరగనుంది. ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి విజయ రహత్కర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్ షాప్ జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డితో పాటు తదితరులు పాల్గొననున్నారు. మరికొందరు బీజేపీ నేతలు కూడా పాల్గొననున్నారని తెలుస్తోంది.
తెలంగాణలో నేడు బీజేపీ సభ్యత్వ నమోదుపై వర్క్షాప్
0
186
Previous article
Latest Articles
కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?
నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -
- Advertisement -


