వైసీపీ చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ కడప జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. కడప జిల్లాలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో ఆయన సమావేశమవుతారు. కడప జిల్లా నేతలతో ఆయన సమావేశమై పార్టీకి రానున్న కాలంలో భవిష్యత్ ఉంటుందని చెప్పనున్నారు. రెండు రోజుల పాటు జగన్ కడప జిల్లా నేతలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన స్థానిక సంస్థల నేతలకు వివరించనున్నారు. ఇతర పార్టీల వైపు చూడవద్దని, వైసీపీలో కొనసాగితే భవిష్యత్ ఉంటుందన్న భరోసా ఇవ్వనున్నారు.
కడప జిల్లా వైసీపీ నేతలతో మాజీ సీఎం జగన్ భేటీ
0
303
Previous article
Latest Articles
పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇవ్వొద్దని హైకోర్టులో కేవియట్ పిటిషన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇవ్వొద్దని హైకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలైంది. తెలంగాణ వస్తే 11 రోజులు అన్నం తినని వ్యక్తి.. రాష్ట్ర అవతరణ రోజే సభ పెట్టడాన్ని...
- Advertisement -
- Advertisement -


