తెలంగాణలో జనసేన సభకు అనుమతి నిరాకరించడంపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తన ప్రెస్ మీట్ కైనా అనుమతి ఇస్తారా అని ఎక్స్ వేదికగా కోరారు. మీడియా సమావేశానికి అనుమతిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. ఇవాళ సాయంత్రం 4:30 నుంచి 5:30 మధ్య ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటున్నానని చెప్పారు. ఏం జరుగుతుందో చూద్దామని ఎక్స్లో పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్.
నా ప్రెస్మీట్కైనా అనుమతి ఇస్తారా?.. ఎక్స్ వేదికగా కోరిన పవన్ కళ్యాణ్
0
4
Latest Articles
నేను లేకపోతే నువ్వు జైలులో ఉండేవాడివి.. నెతన్యాహుతో ట్రంప్ వ్యాఖ్యలు
లెబనాన్లో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నెతన్యాహూతో ట్రంప్ ఫోన్ కాల్లో ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు Axios కథనం పేర్కొంది. లెబనాన్లో ఇజ్రాయెల్...
- Advertisement -
- Advertisement -


