రైతు రుణామాఫీలపై నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. రైతులందరికీ రుణమాఫీలు కాలేదంటూ విమర్శిస్తున్న కేటీఆర్.. రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలంటూ ఈ నెల 22న రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో 40 వేల కోట్ల రుణమాఫీలని, ఇపుడు కేవలం 18 వేల కోట్లు మాత్రమే రుణమాఫీలు చేసారంటూ విమర్శించారు. 40 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీలు చేయకముందే రుణమాఫీ సక్సెస్ అని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా తక్షణమే రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
రైతు రుణమాఫీపై నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు
0
179
Previous article
Next article
Latest Articles
నేను లేకపోతే నువ్వు జైలులో ఉండేవాడివి.. నెతన్యాహుతో ట్రంప్ వ్యాఖ్యలు
లెబనాన్లో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నెతన్యాహూతో ట్రంప్ ఫోన్ కాల్లో ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు Axios కథనం పేర్కొంది. లెబనాన్లో ఇజ్రాయెల్...
- Advertisement -
- Advertisement -


