హీరో ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ బృందం వెళ్తున్న వాహానం ప్రమాదానికి గురైంది. ఈరోజు షూటింగ్కు వెళ్తుండగా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద వాహనం అదుపుతప్పి డివైడర్ సిమెంట్ దిమ్మెలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హీరో ప్రభాస్ ఫౌజీ మూవీ టీమ్లో విషాదం.. షూటింగ్కు వెళ్తుండగా వాహనానికి ప్రమాదం.. ఒకరు మృతి
0
113
Latest Articles
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో ఘటన… ఆలయం మండపం కూలి నలుగురు మృతి
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు...
- Advertisement -
- Advertisement -


