స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం సంతోషకరమని అన్నారు ఎంపీ నందిగం సురేష్. దీనిపై టీడీపీ నేతలు ఏడుపుగొట్టు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి సంపద అంతా మా చేతుల్లోనే ఉండాలని వారు అంటున్నారని వ్యాఖ్యానించారు. నేటి సుప్రీంకోర్టు తీర్పుతో అణగారిన జనాలకు మంచి పరిణామం ఏర్పడిందని అన్నారు. టీడీపీ నేతల దుర్మార్గపు రాజకీయాలను ప్రజలు గమనించాలని అన్నారు.
ఏడుపుగొట్టు రాజకీయాలు చేస్తున్న టీడీపీ: నందిగం సురేష్
0
288
Previous article
Latest Articles
స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -
- Advertisement -


