స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటించనున్నారు. ఈ నెల 19న ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయల్దేరతారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ వాలంటీర్లను ముఖ్యమంత్రి సత్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, తదితరులు రానున్నారు.
విజయవాడలో పర్యటించనున్న సీఎం జగన్
0
292
Previous article
Latest Articles
స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -
- Advertisement -


