తెలంగాణలో సమగ్ర కులగణన చేయడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. ఉదయం లోటస్ఫాండ్లోని మంత్రి నివాసంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి ఆధ్వర్యంలో మంత్రి నుంచి వివరాలను సేకరించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కుటుంబ వివరాలను నమోదు చేశారు ఎన్యుమరేటర్లు, అధికారులు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.
సమగ్ర కులగణన చేయడం చారిత్రాత్మక నిర్ణయం- మంత్రి కోమటిరెడ్డి
0
166
Previous article
Latest Articles
ఆస్పత్రిలో పవన్ ను పరామర్శించా.. అక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడారు- చంద్రబాబు
ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా కృషి చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తుంగభద్ర గేట్లు కొట్టుకు పోతే 34 గేట్లు పునరుద్ధించామని చెప్పారు. 12...
- Advertisement -
- Advertisement -


