33.7 C
Hyderabad
Wednesday, February 5, 2025
spot_img

సమగ్ర కులగణన చేయడం చారిత్రాత్మక నిర్ణయం- మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణలో సమగ్ర కులగణన చేయడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఉదయం లోటస్‌ఫాండ్‌లోని మంత్రి నివాసంలో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి ఆధ్వర్యంలో మంత్రి నుంచి వివరాలను సేకరించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబ వివరాలను నమోదు చేశారు ఎన్యుమరేటర్లు, అధికారులు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.

Latest Articles

కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసిన మంత్రి నారా లోకేష్‌

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని, డిఫెన్స్ రంగం పరికరాల తయారీలో పెద్ద...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్