వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం రద్దు చేసింది. దీంతో అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సీబీఐకి లైన్ క్లియర్ అయింది. మరోవైపు గతంలో ఏప్రిల్ 30వరకు ఇచ్చిన సీబీఐ విచారణ గడువును జూన్ 30వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ విచారణ సందర్భంగా సునీత, అవినాశ్ రెడ్డి లాయర్ల తరపున వాదనలు విన్న ధర్మాసనం తుది తీర్పు వెల్లడించింది. కాగా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై వివేకా కూతురు సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
బిగ్ బ్రేకింగ్: అవినాశ్ రెడ్డికి సుప్రీంలో గట్టి ఎదురుదెబ్బ.. అరెస్టుకు లైన్ క్లియర్
0
273
Previous article
Next article
Latest Articles
టెర్రర్ ఫ్రీ మంత్గా ‘మే’… కఠిన చర్యల వల్లే సాధ్యమైందన్న అధికారులు
జమ్మూ కశ్మీర్లో ఒక్క ఉగ్రవాద సంబంధిత హత్య, దాడి లేని నెలగా మే 2026 ను గుర్తించారు అధికారులు. 30ఏళ్లలో ఎటువంటి ఉగ్ర చర్యలు లేని నెల లేదని పేర్కొన్నారు అధికారులు. ఉగ్ర...
- Advertisement -
- Advertisement -


