స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బరిలో దిగిన గుజరాత్ ఆటగాళ్లు కొత్త జెర్సీ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పటివరకు టోర్నీలో 12 మ్యాచ్లు ఆడిన గుజరాత్ 8 మ్యాచుల్లో విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు హైదరాబాద్ 11 మ్యాచ్లు ఆడి నాలుగింట్లో నెగ్గి 9వ స్థానంలో ఉంది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
0
371
Next article
Latest Articles
మమతకు షాక్.. ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీ గుర్తింపు
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. రెబల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని సభలో ప్రతిపక్ష నేతగా బెంగాల్ స్పీకర్ రథీంద్ర బోస్...
- Advertisement -
- Advertisement -


