మండుటెండలతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. దీంతో ఆయా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రుతుపవనాలు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి. కేరళలోని 3 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. రుతుపవనాల ప్రభావం తమిళనాడులోనూ కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలోని 15 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించేందుకు మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. వారం రోజుల్లో తెలంగాణలోకి
0
13
Next article
Latest Articles
నరసరావుపేట అభివృద్ధిపై చదలవాడ అరవింద బాబు సవాల్
నరసరావుపేట అభివృద్ధిపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వివాదం నెలకొంది. నియోజక అభివృద్ధి పై కోటప్ప కొండలో చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు సవాల్ చేశారు. దీనికి ప్రతిగా మాజీ...
- Advertisement -
- Advertisement -


