తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఏపీలో అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీసత్యసాయి, వైఎస్సాఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆయా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా నైరుతి రుతుపవనాలు
0
356
Previous article
Next article
Latest Articles
ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డ్
ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డ్ సృష్టించారు. బుధవారంతో పీఎంగా మోదీకి 12ఏళ్లు పూర్తి అయ్యాయి. నెహ్రూ రికార్డ్ను పీఎం మోదీ బ్రేక్ చేశారు. 2014 మే 26 నుంచి జూన్ 10...
- Advertisement -
- Advertisement -


