కశ్మీర్-లడక్ మధ్య దశాబ్దాల కల సాకారమైంది. జోజిలా టన్నెల్ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో నిర్మితమైన అతి పొడవైన సింగిల్- ట్యూబ్ బై డైరెక్షనల్ సొరంగ మార్గం ఇది. సముద్ర మట్టానికి దాదాపు 11,578 అడుగుల ఎత్తులో ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఈ టన్నెల్ ప్రారంభం కావడంతో మంచు తుఫానుతో లడఖ్కు రాకపోకలు నిలిచిపోయే కష్టాలకు చెక్ పడనుంది.
జోజిలా టన్నెల్ ప్రారంభం.. కశ్మీర్-లడక్ మధ్య దశాబ్దాల కల సాకారం
0
16
Latest Articles
ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్నాయక్ ఇంట్లో 200 కోట్ల నగదు, ఆస్తులు గుర్తింపు
హైదరాబాద్ మాదాపూర్ లోని ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్నాయక్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో మియాపూర్ సహా 11 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల మేరకు...
- Advertisement -
- Advertisement -


