మాజీ సీఎం జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్, చెల్లి షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నందమూరి గ్రామ ఎర్రకాలువ పూడిక తియ్యక రైతులు ఇబ్బందులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. 42 ప్రాజెక్టులను ఆరు నెలల్లో పూర్తి చేస్తానని చెప్పి జగన్ చేయలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వ తీరుతో జిల్లాలోని 40 వేల ఎకరాలు నీట మునిగిందన్నారు. రైతుల ఆగ్రహంతోనే వైసీపీ ఓడిపోయిందని విమర్శించారు. రైతులందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు షర్మిల.
జగన్పై షర్మిల తీవ్ర విమర్శలు
0
323
Latest Articles
కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?
నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -
- Advertisement -


