24.8 C
Hyderabad
Sunday, June 22, 2025
spot_img

ప్రతి కార్యకర్తకు పార్టీలో గుర్తింపు ఉంటుంది – నారా భువనేశ్వరి

గత ఐదేళ్లు టీడీపీ కార్యకర్తలు కుప్పంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారని నారా భువనేశ్వరి అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నాయకులతో నారా భువనేశ్వరి సమావేశం నిర్వహించారు. పార్టీ కోసం తమ జీవితాలను సైతం త్యాగం చేశారని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీలో గుర్తింపు ఉంటుందని భరోసానిచ్చారు. కష్టాలు ఎదుర్కొన్న కార్యకర్తలకు పార్టీ అన్ని వేళలా అండగా నిలబడుతుందని చెప్పుకొచ్చారు. కుప్పం మున్సిపాలిటీకి 250 కోట్ల రూపాయాలను సీఎం చంద్రబాబు మంజూరు చేశారన్నారు. కుప్పం ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక మ్యానిఫెస్టోను తప్పకుండా త్వరగా అమలు చేస్తారని భువనేశ్వరి స్పష్టంచేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్