హైదరాబాద్లోని గాంధీభవన్లో క్రమశిక్షణా కమిటీ భేటీ ముగిసింది. క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ ముందు కామారెడ్డి నేత, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులకు చంద్రశేఖర్ రెడ్డి సమాధానమిచ్చారు. కామారెడ్డిలో పార్టీ పరిస్థితులు, షబ్బీర్ అలీ తీరుపై కమిటీకి విన్నవించారు. ఎన్నికల్లో నిలబడటానికి పోస్టులు అమ్ముకున్నారని షబ్బీర్ అలీపై చంద్రశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. షబ్బీర్ అలీ తీరుతో కాంగ్రెస్కి తీవ్ర నష్టం వాటిల్లుతుందని చంద్రశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. షబ్బీర్ ఆలీ వల్లే గత 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్ గెలవడం లేదని అన్నారు. షబ్బీర్ ఆలీ పోస్టులు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు.
షబ్బీర్ ఆలీ పోస్టులు అమ్ముకుంటున్నారు-చంద్రశేఖర్ రెడ్డి
0
20
Latest Articles
చంద్రబాబు పాలనంతా దగా, మోసం, అబద్ధాలు, స్కాములే- వైఎస్ జగన్
డీఎస్సీలో స్కామ్లు జరిగాయని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. " ఏపీ చరిత్రలో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. 16వేల...
- Advertisement -
- Advertisement -


