హైదరాబాద్లోని గాంధీభవన్లో క్రమశిక్షణా కమిటీ భేటీ ముగిసింది. క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ ముందు కామారెడ్డి నేత, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులకు చంద్రశేఖర్ రెడ్డి సమాధానమిచ్చారు. కామారెడ్డిలో పార్టీ పరిస్థితులు, షబ్బీర్ అలీ తీరుపై కమిటీకి విన్నవించారు. ఎన్నికల్లో నిలబడటానికి పోస్టులు అమ్ముకున్నారని షబ్బీర్ అలీపై చంద్రశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. షబ్బీర్ అలీ తీరుతో కాంగ్రెస్కి తీవ్ర నష్టం వాటిల్లుతుందని చంద్రశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. షబ్బీర్ ఆలీ వల్లే గత 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్ గెలవడం లేదని అన్నారు. షబ్బీర్ ఆలీ పోస్టులు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు.
షబ్బీర్ ఆలీ పోస్టులు అమ్ముకుంటున్నారు-చంద్రశేఖర్ రెడ్డి
0
70
Latest Articles
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్ వచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య...
- Advertisement -
- Advertisement -


