36.6 C
Hyderabad
Friday, April 18, 2025
spot_img

MLC Kavitha |కవిత ఇంటివద్ద టెన్షన్ టెన్షన్ 

ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు ఈడీ మరోసారి నోటీసులు పంపింది. మార్చ్ 10 వ తేదీన ఢిల్లీ లోని ఈడీ ఆఫీస్ కు విచారణకు హాజరవ్వాలని ఈడీ అధికారులు కవితకు నోటీసులు ఇచ్చారు. మంగళవారం రామచంద్ర పిళ్ళై ని అరెస్ట్ చేసిన అధికారులు.. కవితను మరోసారి విచారణకు హాజరవ్వాలంటూ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో కవిత ఇంటి వద్ద కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో బంజారాహిల్స్ లోని ఆమె నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆమె ఇంటికి వెళ్లే అన్ని దారులను మూసివేశారు. ఎవరినీ అటువైపు వెళ్ళడానికి అనుమతించడం లేదు. బారికేడ్లు ఏర్పాటు చేసి అటువైపు ఎవరూ రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

Read Also: ఈడీ నోటీసుల‌పై స్పందించిన కవిత

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘డియర్ ఉమ’ చిత్రాన్ని సక్సెస్ చేయండి: సుమయ రెడ్డి

తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి లైన్ ప్రొడ్యూసర్‌గా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్