రాజస్థాన్లోని కోట సమీపంలో ఢిల్లీకి వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ రైలులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం రైలులోని ఎయిర్ కండీషన్డ్ కోచ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఈ ఘటనలో ఎవరూ...
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి( Y. S. Jagan Mohan Reddy) తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ...
పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. బండి భగీరథ్ను శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి అతనికి 14...
తన సినిమాల కన్నా.. తన మాటలతో ఎక్కువుగా వార్తల్లో ఉండే యంగ్ హీరో విశ్వక్ సేన్. కెరీర్ ఆరంభంలో వరుసగా సక్సెస్ సాధించి... సెన్సేషన్ క్రియేట్ చేసిన విశ్వక్.. ఈమధ్య కాలంలో సరైన...
నారా రోహిత్.. ఓ వైపు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్.. మరో వైపు సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరో. ఒకప్పుడు ఒక్క సంవత్సరంలోనే ఏడు సినిమాలు రిలీజ్ చేసిన నారా రోహిత్ ఆతర్వాత...
పెద్ది ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పెద్ది అప్ డేట్స్ ఇస్తూ బాగా బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇక బుచ్చిబాబు ఓ వైపు...
కోలీవుడ్ హీరోలు సూర్య, కార్తి.. ఈ ఇద్దరు బ్రదర్స్.. తమిళ్ లో ఎంత క్రేజ్ తెచ్చుకున్నారో.. తెలుగులో కూడా అదే రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నారు. అయితే.. నిన్న కార్తికి జరిగినట్టే.....
మెగాస్టార్ చిరంజీవి, నట సింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఈ నలుగురు సీనియర్ హీరోలు నాటి నుంచి నేటి వరుకు విభిన్న కథా చిత్రాల్లో.. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూనే ఉన్నారు.....
ఈ ఇయర్ ఫస్టాఫ్ లో భారీ, క్రేజీ సినిమాలు వస్తాయని ఎదురు చూసిన సినీ అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇంకా చెప్పాలంటే.. ఈ సమ్మర్ ని ఇండస్ట్రీ వేస్ట్ చేసుకుంది. దీంతో సెకండాఫ్...
భారత సాంస్కృతిక వారసత్వానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. నెదర్లాండ్స్ ప్రభుత్వం 11వ శతాబ్దానికి చెందిన చోళుల కాలం నాటి రాగి ఫలకాలను భారత్కు అధికారికంగా తిరిగి అప్పగించింది. ప్రధాని నరేంద్ర మోదీ...
వచ్చే వారం ఇరాన్పై మరో సైనిక దాడికి అమెరికా సన్నద్ధమవుతోంది. న్యూయార్క్ టైమ్స్లోని నివేదికల ప్రకారం, పెంటగాన్ పలు దాడి ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసింది. తుది నిర్ణయం ఇప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...
పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. బండి భగీరథ్ను శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి అతనికి 14...
మహబూబ్నగర్ జిల్లాలో ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసిన యువకుడు, యువతికి పెళ్లి సంబంధం కుదరడంతో కక్ష పెంచుకుని దారుణ హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం జడ్చర్ల పట్టణంలో చోటుచేసుకుంది. ఈ...
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ సమీపంలో ఉన్న ఓ ఫామ్హౌస్ దగ్గర ఇద్దరు వృద్ధ మహిళలను దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టిన ఘటన తీవ్ర కలకలం...
భారతదేశంలో భారీ యాంటీ డ్రగ్ ఆపరేషన్లో భాగంగా అరుదైన ‘క్యాప్టగాన్’ మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) వెల్లడించారు. ‘ఆపరేషన్ రేజ్పిల్’ పేరుతో నిర్వహించిన ఈ దాడిలో...
గుజరాత్లోని మోర్బీలో అమానుష ఘటన జరిగింది. అద్దె బకాయిలు చెల్లించలేకపోయిన ఓ వ్యక్తి, తన భార్యతో పాటు మైనర్ కుమార్తెపై ఇంటి యజమాని లైంగిక దాడి చేయడానికి ఒప్పందం చేసుకున్నాడనే ఆరోపణలపై పోలీసులు...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 బయాలజీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో సీబీఐ( Central Bureau of Investigation) కీలక పురోగతి సాధించింది. ఈ కేసులో పుణేకు చెందిన బోటనీ టీచర్ మనీషా...
భారత్-ఎ జట్టు వచ్చే నెల శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతోంది. జూన్ 9 నుంచి ప్రారంభమయ్యే ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్-ఎ, శ్రీలంక-ఎ, అఫ్గానిస్థాన్-ఎ జట్లు పోటీ పడనున్నాయి. ఈ టోర్నీ కోసం భారత...
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వార్షిక వన్డే జట్ల ర్యాంకింగ్స్లో టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మొత్తం 118 రేటింగ్ పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. గత కొన్నేళ్లుగా వన్డే ఫార్మాట్లో...
బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను వసూళ్లకు సంబంధించి కీలక గణాంకాలను ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు రాష్ట్రాల నుంచి కలిపి సుమారు రూ.20 వేల...
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) భారీ ఆఫర్ ఇచ్చినట్లు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టెస్టు క్రికెట్తో పాటు జాతీయ జట్టుకు పూర్తి స్థాయిలో...
దేహదారుడ్యానికి, మానసిక వికాసానికి దోహదమయ్యేవి క్రీడలు. శారీరక ఆరోగ్యానికి చక్కని సాధనమైన క్రీడలు, మనిషికి నూతన శక్తి కల్గించి, కొత్త పుంతలు తొక్కిస్తాయి. మనోరంజక సాధకంగా నిలిచి వీక్షకులను ఆనందడోలికల్లో తేలియాడేలా చేస్తాయి....
సరిగ్గా 17 నెలల కిందట స్వదేశంలో వరుసగా తొమ్మిది విజయాలు సాధించి వన్డే వరల్డ్ కప్ అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచిన టీమిండియాను ఫైనల్లో ఆస్ట్రేలియా దెబ్బకొట్టింది. అదే ఏడాది వరల్డ్...
స్వతంత్ర, వెబ్ డెస్క్: వయసు పెరుగుతున్న కొద్దీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుర్రాడిలా మారిపోతున్నాడు. రోజుకురోజుకు మరింత నాజూకుగా తయారవుతున్నాడు. సహజంగానే అందగాడు అయిన మహేశ్ హెల్తీ డైట్ మెయింటెన్...
భారతీయుల జీవితంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వంటి సందర్భాల్లో పసిడికి భారీగా డిమాండ్ ఉంటుంది. మన సంప్రదాయాలు, ఆచారాలతో బంగారం ఎంతో దగ్గరగా ముడిపడి ఉంది....
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy) తో ఉబర్ సంస్థ సీఈవో దారా ఖోస్రోషాహి (Dara Khosrowshahi) జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉబెర్ విస్తరణ, భవిష్యత్ పెట్టుబడులు, టెక్నాలజీ...
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు మార్కెట్ను కుదిపేశాయి.
వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లో కూడా...
ఇరాన్ యుద్ధం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. “ఒక సంవత్సరం పాటు బంగారం...
బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను వసూళ్లకు సంబంధించి కీలక గణాంకాలను ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు రాష్ట్రాల నుంచి కలిపి సుమారు రూ.20 వేల...
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. కంపెనీ తాజాగా వాలెంటరీ ఎగ్జిట్ ప్రోగ్రామ్ (Voluntary Exit Program - VEP) అనే సరికొత్త...