Live Tv

బ్రేకింగ్ న్యూస్

టాప్ న్యూస్

పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ… బండి సంజయ్ ఏమన్నారంటే…

  హైదరాబాద్ నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బండి భగీరథ లొంగిపోయాడు. బండి భగీరథ్ న్యాయవాదుల సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం ఆయనను పోలీసులు విచారిస్తున్నారు. కొద్ది రోజులుగా భగీరథ్‌పై వచ్చిన...

ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు రెండేళ్ల పాలనపై వైఎస్‌ జగన్‌ విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి( Y. S. Jagan Mohan Reddy) తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ...

తెలంగాణ

పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ… బండి సంజయ్ ఏమన్నారంటే…

  హైదరాబాద్ నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బండి భగీరథ లొంగిపోయాడు. బండి భగీరథ్ న్యాయవాదుల సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం ఆయనను పోలీసులు విచారిస్తున్నారు. కొద్ది రోజులుగా భగీరథ్‌పై వచ్చిన...

ఎంటర్టైన్మెంట్

విశ్వక్ సక్సెస్ కోసం అలా చేస్తున్నాడా…?

తన సినిమాల కన్నా.. తన మాటలతో ఎక్కువుగా వార్తల్లో ఉండే యంగ్ హీరో విశ్వక్ సేన్. కెరీర్ ఆరంభంలో వరుసగా సక్సెస్ సాధించి... సెన్సేషన్ క్రియేట్ చేసిన విశ్వక్.. ఈమధ్య కాలంలో సరైన...

నారా రోహిత్ ప్లాన్ మార్చాడా..?

నారా రోహిత్.. ఓ వైపు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్.. మరో వైపు సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరో. ఒకప్పుడు ఒక్క సంవత్సరంలోనే ఏడు సినిమాలు రిలీజ్ చేసిన నారా రోహిత్ ఆతర్వాత...

పెద్దిపై జాన్వీకి కోపమా..?

పెద్ది ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పెద్ది అప్ డేట్స్ ఇస్తూ బాగా బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇక బుచ్చిబాబు ఓ వైపు...

నిన్న కార్తి.. నేడు సూర్య..

కోలీవుడ్ హీరోలు సూర్య, కార్తి.. ఈ ఇద్దరు బ్రదర్స్.. తమిళ్ లో ఎంత క్రేజ్ తెచ్చుకున్నారో.. తెలుగులో కూడా అదే రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నారు. అయితే.. నిన్న కార్తికి జరిగినట్టే.....

ఆ నలుగురు ఏం చేస్తున్నారు..? ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటి..?

మెగాస్టార్ చిరంజీవి, నట సింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఈ నలుగురు సీనియర్ హీరోలు నాటి నుంచి నేటి వరుకు విభిన్న కథా చిత్రాల్లో.. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూనే ఉన్నారు.....

ఈ ఇయర్ లో వచ్చే క్రేజీ సినిమాలు ఏంటి..?

ఈ ఇయర్ ఫస్టాఫ్ లో భారీ, క్రేజీ సినిమాలు వస్తాయని ఎదురు చూసిన సినీ అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇంకా చెప్పాలంటే.. ఈ సమ్మర్ ని ఇండస్ట్రీ వేస్ట్ చేసుకుంది. దీంతో సెకండాఫ్...

జాతీయం

కీలక శాఖలు తన వద్దే.. సెన్ గొట్టియంకు ఆర్థిక శాఖ కేటాయించిన సీఎం విజయ్

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన జోసెఫ్ విజయ్( C Joseph Vijay) ప్రభుత్వం ఇప్పుడు పాలనలో కీలక అడుగులు వేస్తోంది. శుక్రవారం సీఎం విజయ్ తన తొలి కేబినెట్‌లోని తనతో పాటు మరో...

అంతర్జాతీయం

వచ్చే వారం ఇరాన్‌పై మళ్లీ సైనిక దాడికి అమెరికా వ్యూహం?

వచ్చే వారం ఇరాన్‌పై మరో సైనిక దాడికి అమెరికా సన్నద్ధమవుతోంది. న్యూయార్క్ టైమ్స్‌లోని నివేదికల ప్రకారం, పెంటగాన్ పలు దాడి ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసింది. తుది నిర్ణయం ఇప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...

క్రైమ్

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో ఇద్దరు వృద్ధ మహిళల హత్య … అప్పుల వివాదమే కారణమా?

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ సమీపంలో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌ దగ్గర ఇద్దరు వృద్ధ మహిళలను దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టిన ఘటన తీవ్ర కలకలం...

ఆపరేషన్‌ రేజ్‌పిల్‌లో “జిహాదీ డ్రగ్” స్వాధీనం.. క్యాప్టగాన్ అంటే ఏమిటి?

భారతదేశంలో భారీ యాంటీ డ్రగ్ ఆపరేషన్‌లో భాగంగా అరుదైన ‘క్యాప్టగాన్’ మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) వెల్లడించారు. ‘ఆపరేషన్ రేజ్‌పిల్’ పేరుతో నిర్వహించిన ఈ దాడిలో...

రూ. 2,000 అద్దె చెల్లించలేక.. భార్య, కూతురిపై ఇంటి యజమాని అత్యాచారానికి ఒప్పందం

గుజరాత్‌లోని మోర్బీలో అమానుష ఘటన జరిగింది. అద్దె బకాయిలు చెల్లించలేకపోయిన ఓ వ్యక్తి, తన భార్యతో పాటు మైనర్ కుమార్తెపై ఇంటి యజమాని లైంగిక దాడి చేయడానికి ఒప్పందం చేసుకున్నాడనే ఆరోపణలపై పోలీసులు...

నీట్ బయాలజీ ప్రశ్నపత్రం లీక్ వెనుక ఉన్న పూణే ఉపాధ్యాయురాలు అరెస్టు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 బయాలజీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో సీబీఐ( Central Bureau of Investigation) కీలక పురోగతి సాధించింది. ఈ కేసులో పుణేకు చెందిన బోటనీ టీచర్ మనీషా...

తాండూరులో అదృశ్యం.. మొయినాబాద్‌ లో ఇద్దరు మహిళల మృతదేహలు

మొయినాబాద్‌లో దారుణం ఓ ఫామ్‌హౌస్‌లో ఇద్దరు మహిళ దారుణ హత్య వికారాబాద్‌ నుంచి తీసుకొచ్చి హత్య చేసినట్లు గుర్తింపు మహిళలు కనిపించడంలేదని కుటుంబసభ్యుల ఫిర్యాదు 4 రోజుల క్రితం తాండూరులో అదృశ్యమైన ఇద్దరు మహిళలు మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో దారుణం...

నిమ్స్‌లో కిడ్నీ రాకెట్, దందా అంటూ తప్పుడు ప్రచారం-నిమ్స్ డైరెక్టర్ బీరప్ప

నిమ్స్‌లో కిడ్నీ రాకెట్, కిడ్నీ దందా అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్ని నిమ్స్ డైరెక్టర్, డాక్టర్ బీరప్ప ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లక్షల మంది పేషెంట్లకు సేవలు అందిస్తున్న...

స్పోర్ట్స్

శ్రీలంక పర్యటనకు భారత్-ఎ జట్టు ఎంపిక.. కెప్టెన్‌గా తిలక్ వర్మ

భారత్-ఎ జట్టు వచ్చే నెల శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతోంది. జూన్ 9 నుంచి ప్రారంభమయ్యే ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్-ఎ, శ్రీలంక-ఎ, అఫ్గానిస్థాన్-ఎ జట్లు పోటీ పడనున్నాయి. ఈ టోర్నీ కోసం భారత...

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.. టాప్‌లో టీమిండియా

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వార్షిక వన్డే జట్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మొత్తం 118 రేటింగ్ పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. గత కొన్నేళ్లుగా వన్డే ఫార్మాట్‌లో...

జార్ఖండ్ నుంచి రూ. 12వేల కోట్ల పన్ను వసూలు.. అత్యధిక పన్ను చెల్లింపుదారుగా ఎంఎస్ ధోని

బిహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను వసూళ్లకు సంబంధించి కీలక గణాంకాలను ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు రాష్ట్రాల నుంచి కలిపి సుమారు రూ.20 వేల...

ప్యాట్ కమిన్స్‌కు సీఏ నుంచి రూ. 113 కోట్ల భారీ డీల్‌

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) భారీ ఆఫర్ ఇచ్చినట్లు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టెస్టు క్రికెట్‌తో పాటు జాతీయ జట్టుకు పూర్తి స్థాయిలో...

గోల్ఫింగ్ ప్రతిభ ప్రదర్శనకు గోల్డెన్ ఆపర్ట్యూనిటీ గోల్ఫ్ టోర్నీ – టీ9 ఛాలెంజ్ గోల్ఫ్ టోర్నీ ఘనంగా ప్రారంభం

దేహదారుడ్యానికి, మానసిక వికాసానికి దోహదమయ్యేవి క్రీడలు. శారీరక ఆరోగ్యానికి చక్కని సాధనమైన క్రీడలు, మనిషికి నూతన శక్తి కల్గించి, కొత్త పుంతలు తొక్కిస్తాయి. మనోరంజక సాధకంగా నిలిచి వీక్షకులను ఆనందడోలికల్లో తేలియాడేలా చేస్తాయి....

దుబాయి వేదికగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా

సరిగ్గా 17 నెలల కిందట స్వదేశంలో వరుసగా తొమ్మిది విజయాలు సాధించి వన్డే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచిన టీమిండియాను ఫైనల్‌లో ఆస్ట్రేలియా దెబ్బకొట్టింది. అదే ఏడాది వరల్డ్...

గ్యాలెరీ

ఏమున్నాడురా బాబూ.. మహేశ్ పిక్స్ వైరల్

స్వతంత్ర, వెబ్ డెస్క్: వయసు పెరుగుతున్న కొద్దీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుర్రాడిలా మారిపోతున్నాడు. రోజుకురోజుకు మరింత నాజూకుగా తయారవుతున్నాడు. సహజంగానే అందగాడు అయిన మహేశ్ హెల్తీ డైట్ మెయింటెన్...

క్రైమ్

బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే…

భారతీయుల జీవితంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వంటి సందర్భాల్లో పసిడికి భారీగా డిమాండ్ ఉంటుంది. మన సంప్రదాయాలు, ఆచారాలతో బంగారం ఎంతో దగ్గరగా ముడిపడి ఉంది....

సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈవో భేటీ.. హైదరాబాద్‌లో విస్తరణపై చర్చ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి( Revanth Reddy) తో ఉబర్‌ సంస్థ సీఈవో దారా ఖోస్రోషాహి (Dara Khosrowshahi) జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉబెర్ విస్తరణ, భవిష్యత్ పెట్టుబడులు, టెక్నాలజీ...

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు… ఒక్కరోజులో రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు మార్కెట్‌ను కుదిపేశాయి. వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లో కూడా...

బంగారం కొనొద్దు.. ప్రధాని మోదీ పిలుపు వెనుక ఆర్థిక వ్యూహం ఏంటి?

ఇరాన్ యుద్ధం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. “ఒక సంవత్సరం పాటు బంగారం...

జార్ఖండ్ నుంచి రూ. 12వేల కోట్ల పన్ను వసూలు.. అత్యధిక పన్ను చెల్లింపుదారుగా ఎంఎస్ ధోని

బిహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను వసూళ్లకు సంబంధించి కీలక గణాంకాలను ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు రాష్ట్రాల నుంచి కలిపి సుమారు రూ.20 వేల...

మైక్రోసాఫ్ట్‌ వాలెంటరీ ఎగ్జిట్‌ ప్రోగ్రామ్‌

ప్రపంచ టెక్నాలజీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ తన ఉద్యోగ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. కంపెనీ తాజాగా వాలెంటరీ ఎగ్జిట్ ప్రోగ్రామ్ (Voluntary Exit Program - VEP) అనే సరికొత్త...

Feature Stories

RELATED NEWS