స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ 9 ఏళ్ల పాలనపై బీజేపీ అధిష్టానం “విశేష్ సంపర్క్” ర్యాలీలు నిర్వహించనుంది. మోడీ ప్రభుత్వం విజయాలపై ఓ నెల పాటు విస్తృత ప్రచారం చేయాలని తలపెట్టింది. మే 30, 31 రెండు రోజుల పాటు రాష్ట్రాల్లో ర్యాలీలు చేపట్టనుంది. ఈ ర్యాలీల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. తెలంగాణతో సహా, అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఏ రాష్ట్రంలోనైనా బీజేపీ నిర్వహించే ర్యాలీల్లో ప్రధాని పాల్గొనే అవకాశంఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
మోడీ విజయాలపై నెల రోజులపాటు “విశేష్ సంపర్క్” ర్యాలీలు
0
276
Previous article
Latest Articles
ఏకైక రాజ్యసభ సీటును కాంగ్రెస్కు కేటాయించిన విజయ్
టీవీకే, కాంగ్రెస్ పార్టీ మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే విధంగా సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు నుంచి ఖాళీగా ఉన్న ఏకైక రాజ్యసభ సీటును కూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్కు...
- Advertisement -
- Advertisement -


