స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసు జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు విచారణకు రావాలని నోటీసులో తెలిపింది. ఈ కేసులో సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని అనేక సార్లు విచారణకు పిలిచి ప్రశ్నించారు. తాజాగా మరోసారి నోటీసులు పంపడం చర్చనీయాంగా మారింది. కాగా, ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్రెడ్డి బెయిల్ పిటిషన్ను సీబీఐ కోర్టు తిరస్కరించించిన సంగతి తెలిసిందే.
బ్రేకింగ్: అవినాష్రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసు
0
543
Latest Articles
నరసరావుపేట అభివృద్ధిపై చదలవాడ అరవింద బాబు సవాల్
నరసరావుపేట అభివృద్ధిపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వివాదం నెలకొంది. నియోజక అభివృద్ధి పై కోటప్ప కొండలో చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు సవాల్ చేశారు. దీనికి ప్రతిగా మాజీ...
- Advertisement -
- Advertisement -


